వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారి లైసెన్స్ను సైతం రద్దు చేసేందుకు వెనుకాడటం లేదు.
నగరంలో ఏటేటా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతున్నది. అటు స్వయం ఉపాధిలోనూ ఇటు ఉద్యోగాల్లోనూ నగరంలో మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా ద్వి చక్ర, కారు లైసెన్సుల
స్టీరింగ్ తిప్పుతూ..గేరు మార్చుతూ మహిళలు రోడ్లపై వాహనాలను పరుగెత్తిస్తున్నారు. నగరంలో స్కూటీ, కారు డ్రైవింగ్ నేర్చుకోవడంపై యువతులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఎవరో సన్నాసులు అన్నట్లుగా ‘పువ్వాడ’ అనే పేరు వాడల్లో లేదని.. ప్రజల గుండెల్లో ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధిని చూడలేని సన్నాసులే ఇలాంటి విమర్శలు చేస్తుంట�