ధాన్యం కొనుగోలు కేం ద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ధాన్యాన్ని మేమంటే మేమే కొనుగోలు చేస్తామంటూ ఆధిపత్యం కోసం అధికార పార్ట�
జిల్లాలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) అభ్యున్నతికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. ఎస్హెచ్జీలకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే కాకుండా వారిని ఆర్థికంగా బలోపే�
సంగారెడ్డి జిల్లాకు కూతవేటు దూరంలోని దాసుగడ్డ తండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం బస్తాలున్న ట్రాక్టర్లు, వాహనాలను �
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని కల్పించాలని కలెక్టర్ శశాంక సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర�
పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో 40.48 లక్షల మొక్కలను నాటాలని వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ హరితహారం ప్రణా�
నిర్మల్ జిల్లాలో ఓటర్లలో చైతన్యం పెం చేందుకే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వద్ద శనివారం రాత�
ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ సమన్వయంతో పని చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారెడ్డి అన్నారు.
తెలంగాణ ఆడబిడ్డలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ. పేద మహిళలు కూడా ఈ పండుగను ఆత్మగౌరవంతో సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా చీరెలను అందిస్తున్నది. ఈ దఫా 27 రంగులు, 25 డిజై
నిరుపేద వృద్ధురాళ్లకు మరింత చేయూనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న భర్త మృతి చెందితే అతడి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) కసరత్తు చేస్తున్నది. బడ్జెట్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. అధికారులు 17 విభాగాల్లో 262 రకాల �