గ్రేటర్లో నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. నాలాల్లో పడి ప్రతి ఏటా వర్షాకాలంలో ఒకరిద్దరు చనిపోతున్నా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం రావడం లేదు.
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నదన్న చందంగా తయారైంది జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు పేరుకే ప్రాజెక్టులుగా మారాయి. ఆయా ప్రాజెక్టుల్లో నిండా నీరున్నా ఒక్క ఎకరా�
Ayodhya | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya) లో జవనరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం అయోధ్యలోని రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేశారు. మురిక�
రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివ�
సూర్యాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సూర్యాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు ఎమ్మెల్యేను కలిశారు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా