హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావత్ సంతోష్, బ
సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను ఈ నెల 23 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 23న ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని
ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కాన్ఫరెన్స్హాల్ల�
‘అది ఉద్యమైనా, స్మారక చిహ్నమైనా కేసీఆర్కు సాటి మరెవ్వరూ లేరు, రాలేరు’ అని మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హరీశ్రావు ట్వీట్ చేశారు. ‘ఒకనాడు తెలంగాణ పదం
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా కోరం అశోక్రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రెండో అంతస్థులోని సాధారణ పరిపాలన�
మొదటినుంచి సాగునీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేకతను మరోసారి చాటుకుంటున్నది. కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం సాగునీటి
పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో కొత్తశకం ప్రారంభం కానున్నది. ఉమ్మడి రాష్ట్ర ఆనవాళ్లను చెరిపేస్తూ అత్యాధునిక సచివాలయ భవనం సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్
నూతన సచివాలయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విజన్కు ప్రతిరూపమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ పాలన ప్రాంగణానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం’గా పేరు పెట్టడం ఆయన దార్శన�