Double Murder Case | వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం 16 చింతల తండాకు చెందిన తన మనవరాలు దీపిక హనుమకొండలోని పింగళి కళాశాలలో చదువుకునేది. ఈ క్రమంలో తమ సమీప గ్రామమైన గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ
మొయినాబాద్లోని ఫామ్హౌస్లో వెలుగులో చూసిన జంట హత్యల కేసులో భయానక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పు ఇచ్చిన వారిని వరుసగా మట్టు పెట్టేందుకు ఓ మహిళతో కలిసి మరో ఇద్దరు వ్యక్తులు కుట్ర చేశారని, అందులో ఇ
Double Murder Case | మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ సమీపంలో గల ఫామ్ హౌస్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హత్య చేసి పూడ్చివేసినట్టు ఘటనా స్థలానికి వెళ్లిన తాండూరు పోలీసులు గుర�
ఫ్రాన్స్లో జరిగిన ఓ జంట హత్య కేసులో దర్యాప్తు అక్కడి పోలీసులకు సవాల్గా మారింది. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు కవల సోదరులు కావటంతో, ఇందులో ఎవరు కాల్పులు జరిపారన్నది గుర్తించటం పోలీసులకు తలనొప్పిగా మారిం�
Double Murder Case | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు సుప్రీం కోర్టు లో చుక్కెదురయ్యింది .
juvenile stabs boy to death | జంట హత్యల కేసులో బెయిల్పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు మరో హత్యకు పాల్పడ్డాడు. కత్తితో పొడిచి బాలుడ్ని చంపాడు. ఈ నేపథ్యంలో ఆ బాల నేరస్తుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జవహర్నగర్ యాప్రాల్, లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జంట హత్యలు కేసు నగరంలో సంచలనం సృష్టించిన విషయం విధితమే. ప్రేయసి దక్కదనే అక్కాసుతో ప్రియురాలి అక్క, తల్లిని చంపేస్తే పెండ్లికి అడ్డు ఉండొద్దని భావ�
జవహర్నగర్, లాలాగూడ పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితుడిని జవహర్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాప్రాల్ పరిధి కౌకూర్ భరత్నగర్ ప్రాంతంలో నివసించే సుశ
Prabhunath Singh | ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపి హత్య చేసిన కేసులో మాజీ ఎంపీకి సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే బాధిత కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.