వడ్డీరేట్లను తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం మదుపరులకు హుషారివ్వలేదు. మరోవైపు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోతుండటంతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే �
Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గడిచిన ఆరు రోజుల ట్రేడింగ్స్లో వరుసగా నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్ ముగిసే సమ
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు చర్చించిన మీదట అక్టోబర్ 6 శుక్రవారం ఉదయం వ�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ఖరీదైన మాడల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ మల్టీ పర్పస్ వాహనమైన ‘ఇన్విక్టో’ను వచ్చే నెల తొలివారంలో �
మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.