బడంగ్పేట్ను జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. అన్ని పార్టీల నాయకులు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బడంగ్పేట్ను జోనల్ కార్యాలయం చేయకుండా శ�
ప్రపంచ స్థాయి చేపల ఎగుమతుల మార్కెట్ ఏర్పాటుకు కోహెడలోని స్థలం సేకరించిన ప్రభుత్వం, కోహెడను డివిజన్గా గుర్తించకపోవడం దారుణం అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కోహెడ మాజీ ఉప సర్పంచ్ బిందు రంగారె�
Talasani | రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ ను తలపించేలా ఉందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
రహ్మత్నగర్ డివిజన్లో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఎస్పీఆర్ హిల్స్ను డివిజన్గా ప్రకటించే వరకు విశ్రమించబోమని కొత్తగా ఏర్పాటుచేసిన కార్మికనగర్తో పాటు 25 బస్తీల కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశా
రామగుండం నగర పాలక సంస్థలో ఇదివరకు ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్లుగా విభజిస్తు పారదర్శకంగానే వార్డుల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.ఆరుణ శ్రీ తెలిప�
దశాబ్దాల రోడ్డు సమస్యను సరిష్కరించామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ సాయి బృందావన్కాలనీ నుంచి కొంపల్లి ఐస్ ఫ్యాక్టిరీ వరకు రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణపనులకు
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు