రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగరంలో గురువారం పర్యటించారు. తొలుత తన సిఫార్సుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 13 మంది లబ్ధిదారులకు బుర్హాన్పురంలోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. తరు�
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్' వేదికగా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. 13 గ్రామా ల్లో 26 సీఎంఆర్ఎఫ్ చెకుల పంపిణీకి 25 వాహనాలను వినియోగ
‘గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. జలాలను ఎత్తిపోసేందుకు మోటార్లు, పం పులు ఉన్నాయి...పంపింగ్ చేసిన నీటి కోసం రిజర్వాయర్లు, నీళ్లు పారించేందుకు కాల్వలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు గోదావరి నీటిని సముద�
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉంటానని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం హాలియాలోని తన నివాసంలో గతంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అ న్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముథోల్లోని జీఎం ఫంక్షన్ హా ల్లో బుధవారం ముస్లింలకు తోఫాను పంపిణ�