యువన్, రిధాన్కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మడ్డీ’. డాక్టర్ ప్రగభల్ దర్శకుడు. ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సం�
అనిల్ రావిపూడి ఇటీవల నివేదా థామస్, దిల్ రాజు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే తదితరులకు కరోనా సోకగా.. తాజాగా అనిల్ రావిపూడి కూడా ఈ వైరస్ బారిన పడి కోలుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
‘పటాస్’ ‘ఎఫ్-2’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అనిల్రావిపూడి. ప్రస్తుతం ఆయన ‘ఎఫ్-3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తదుపరి సినిమా
టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
అదేంటి.. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంచలన దర్శకుడు అనిల్ రావిపూడికి షాకులు తగలడం ఏంటి అనుకుంటున్నారా..? నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఎందుకంటే 2021 ఈయనకు పెద్దగా కలిసి వచ�
‘నా కెరీర్లో సరికొత్త అనుభూతిని మిగిల్చిన చిత్రమిది. నిర్మాణపరమైన ఒత్తిడులు ఎలా ఉంటాయో ఈ సినిమాతో అవగతమైంది. భవిష్యత్తులో ఇలాంటి వినూత్న ప్రయత్నాలకు తప్పకుండా అండగా నిలుస్తా’ అని అన్నారు దర్శకుడు అ