నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై వాహనదారులకు చిర�
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళనతో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం అట్టుడుకుంది. దిలావర్పూర్, గుండంపెల్లి, బన్సపెల్లి, సముందర్పెల్లి గ్రామాలకు చెందిన ప్రజ�
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ (Dilawarpur) మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ రైతులు మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మహాధర్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అని గాంధీజీ తెలిపిన మాటలను నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ గ్రామ ప్రగతికి బాటలు వేస్తున్నది.
పరిశీలించిన చరిత్ర పరిశోధకులు తుమ్మల దిలావర్పూర్. మార్చి 16: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఏక్నాథ్ ఆలయ సమీపంలోని మట్టి దిబ్బలో సోమవారం రెండో కృష్ణుడి (రాష్ట్ర కూటుల కాలం) నాటి శాసనాలు వ