సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఇటీవల నిజామాబాద్లోని వి నాయక్నగర్లో 78 ఏండ్ల వృద్ధుడిని బెదిరించి రూ.30 లక్షలు తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.
మీ ఆధార్కార్డుతో సిమ్కార్డు తీసుకొని, దాని ద్వారా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు.. బెంగళూరు, ముంబైతో పాటు సీబీఐలో మీపై కేసు నమోదయ్యిందంటూ సైబర్నేరగాళ్లు ఓ రిటైర్డు టీచర్ను డిజిటల్ అరెస్
మనదేశంలో 2022-24 మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు స్కామ్లు, సంబంధిత సైబర్ నేరాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్రం తెలిపింది. గత ఏడాది సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము 21 రెట్లు పెరిగి.. రూ.1,935 కోట్లకు చేరుకుందన�
దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఒకే ఏడాదిలో సుమారుగా రూ.2,000 కోట్లు దోచుకెళ్లారు. గుండెలు ఝల్లుమనే ఈ వార్త ఎక్కడిదో కాదు. అది మనదేశంలోనే, మన తెలంగాణ రాష్ట్రంలోనే.. అంత నగదును సైబర్ నేరగాళ్లు మన పౌరుల ఖాతాల నుంచి లూ�
మీ ఫోన్ రెండు గంటల్లో డిస్కనెక్ట్ అవుతుందంటూ వచ్చిన ఒక ఫోన్కాల్కు స్పందించిన నిరంజన్.. ఆ ఫోన్ ఎందుకు కట్ అవుతుందని తెలుసుకోవడం కోసం వాయిస్లో చెప్పినట్లు 9 నొక్కాడు... వెంటనే ఒక ఆపరేటర్ ఫోన్లో మ�
CV Anand | ఈ సంవత్సరం సైబర్ నేరాలు(Cyber crimes increased) 24 శాతం పెరిగాయని హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ (CV Anand)తెలిపారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశంలో ఆయన పాల్గొని