ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఏ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం జనం బంకుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. అక్క
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతున్నది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి, బతుకుబండిని లా గడం పేదలకు భారమైంది. ఇప్పటికే పెట్రోల్, డీజి ల్, వంట గ్యాస్ కొరతతో జనం సతమతవుతుండగా, ఉ