దేశంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని సాక్షాత్తు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అధికారులు రోజూ ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో దేశంలో ఏ ఒక్కవర్గమూ సంతోషంగా లేదు. ప్రభుత్వ విధాన పరమైన వైఫల్యాలతో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు ఇలా ప్రతిఒక్కరూ తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపో�
ఈయన పేరు చెవుల భాస్కర్. హుజూరాబాద్ మండలం రంగాపూర్ స్వగ్రామం. వరికోతల సీజన్లో హార్వెస్టర్ నడుపుతుంటాడు. రోజుకు 80 లీటర్ల చొప్పున డీజిల్ ఉంటేనే పొద్దంతా హార్వెస్టర్ నడుస్తుంది. రెండు రోజుల నుంచి పెట�
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది రైతుల పరిస్థితి. ఒక వైపు కోసిన వడ్లకు అధికారులు కాంటాలు వేయకపోవడంతో కొంతమంది రైతులు ఇబ్బందిపడుతుండగా, మరోవైపు కోతకొచ్చిన వరిని కోయడానికి హార్వెస్టర్లు సిద్�
Petrol | తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెలక్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వ�
నగరంలో సోమవారం వాహనదారులను మళ్లీ ఇంధన కష్టాలు వెంటాడాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంక్ల్లో వాహనాలు కిలో మీటర్ల క్యూలో దర్శనమిచ్చాయి. ప్రధాన మార్గాల్లో ఉన్న బంక్ల ఎదుట వాహనాలు ఇంధనం కోసం వేచి ఉండటంత�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఏ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం జనం బంకుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. అక్క
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతున్నది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి, బతుకుబండిని లా గడం పేదలకు భారమైంది. ఇప్పటికే పెట్రోల్, డీజి ల్, వంట గ్యాస్ కొరతతో జనం సతమతవుతుండగా, ఉ