ధూపదీప నైవేద్యం (డీడీఎన్) ఆలయాలపై దేవాదాయశాఖ థర్డ్పార్టీ విచారణ మొదలుపెట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదరణకు నోచుకోని ఆలయాల్లో ధూపదీపనైవేద్యం కోసం మొదలైన ఈ ప్రభుత్వ పథకం అమలు తీరులో వస్తున్న ఆరో�
ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగభద్రత కల్పించి, రూ.35 వేలు వేతనం అందించాలని ధూపదీప నైవేద్యఅర్చక సంఘం డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అర్చక చైతన్య యాత్రలో భాగంగా సోమవారం హ
అమ్మకానికి ధూప, దీప, నైవేద్య పథకం కింద ఆలయాల ఎంపికపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా అర్చక ఉద్యోగులతోపాటు దరఖాస్తుదారులు ఈ కథనంపై చర్చించ�
ధూపదీప నైవేద్య పథకం ద్వారా పురాతన దేవాలయాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు శుక్రవారం ఒ�
Dhoopa Deepa Naivedyam | ధూపదీప నైవేద్యం అలవెన్స్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్చకులకు ప్రతి నెల ఇచ్చే రూ.6వేల అలవెన్స్ను రూ.10 వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేర