ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రైతుల చెప్పులు బారులు తీరేవి. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఘర్షణకు దిగడం, ఆందోళనలు ఆనాడు సర్వసాధారణం.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతు లోకం భగ్గుమంటున్నది. బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నిరసనలతో హోరెత్తింది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
24 గంటలు వద్దు.. 3 గంటలు చాలు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటని, దీంతో ఆ పార్టీ నిజ స్వరూపం బయటపడిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేం�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో ఆగస్టు 9న ‘మహాపడావ్' (మహా ధర్నాలు) నిర్వహించనున్నట్టు ఏఐటీయూ
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం గ్రామాల్లో బిందెలు క్యూ కట్టేవి.. వేసవి వచ్చిందంటే చాలు పరిస్థితి దయనీయంగా ఉండేది.. కరెంట్ ఉన్న కొద్ది సమయంలో బోరు మోటర్ల ద్వారా వాటర్ట్యాంకులకు నీళ్లు ఎక్కించినా నిండన
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల దిష్టిబొమ్మలను �
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను ఇక నుంచి అనుమతించడం లేదు. దీనికి సంబంధించిన సర్క్యూలర్ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. జూలై 18 నుం�