గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాగు నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో మంచిర్యాల, పాలమూరు, హనుమకొండ జిల్లాలో ఆందోళనబాట పట్టారు.
దేవాదుల మూడో దశ నీటి పంపింగ్ మూడు రోజుల ముచ్చటగానే మిగిలిం ది. అతి కష్టం మీద హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట పంప్హౌస్లోని ఒక మోటర్ను ఆన్ చేసిన ఇంజినీర్లు.. ఆదివారం ధర్మసాగర్ రిజర్వాయర్ �
హనుమకొండ (Hanumakonda) జిల్లా ధర్మసాగరం మండలం సాయిపేటలో దేవాదుల పైప్లైన్ లీకైంది. దీంతో ఆకాశాన్ని తాకేలా నీరు పైకి ఎగసిపడ్డాయి. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా పోతున్నది. ధర్మసాగర్ పంపు హౌస్ న
Devadula | శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల పంప్ హౌస్(Devadula Pump House) నుంచి ధర్మసాగర్కు నీటి లిఫ్టింగ్ను బంద్ చేయించా మని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అనిల్కుమార్ను రైతులు అడ్డగించారు. శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2లో పంప్హౌస్ పరిశీలనకు ఆయన అధికారులతో కలిసి బుధవారం
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Minister KTR) హనుమకొండ (Hanamkonda) జిల్లాలో పర్యటించనున్నారు. వేలేరు మండలంలోని శోడషపల్లిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.