ఈనెల 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ వేదిక మారింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఎయిర్పోర్ట
IPL 2025: పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మే 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్ వేదికను మార్చారు. ధర్మశాలలో జరగాల్సిన ఆ మ్యాచ్ ను .. అహ్మదాబాద్కు మారుస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడ�
భారత్ సొంతగడ్డపై బెబ్బులిలా గర్జించింది. సీనియర్ల గైర్హాజరీలో ఏ మాత్రం తొణకని, బెణకని టీమ్ఇండియా..ఇంగ్లండ్ భరతం పట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారీ విజయం ఖా
Team India | స్వదేశంలో జరుగుతున్న 2023 వన్డే ప్రపంచ కప్ (World Cup 2023)లో టీమ్ ఇండియా (Team India) అదరగొడుతోంది. సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ వరుస విజయాలు సాధిస్తోంది.
Khalistan Slogans | వన్డే వరల్డ్ కప్ (World Cup matches)కు ముందు హిమాచల్ ప్రదేశ్లోని ఓ ప్రభుత్వ భవనం గోడలపై ఖలిస్థానీ నినాదాలు (Khalistan Slogans) కలకలం రేపుతున్నాయి. ధర్మశాలలో (Dharamsala) జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ‘ఖలిస్థాన
Dalai Lama | టిబెట్ సమస్యలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని ప్రముఖ బౌద్ధ మత గురువు దలై లామా
అన్నారు. తనను సంప్రదించేందుకు ప్రయత్నించిందని ఆ దేశం ప్రయత్నించిందన్నారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని ఇప్పుడు డ్రాగన్ గ�
Indore stadium: ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు వేదికను ఫిక్స్ చేశారు. ఆ మ్యాచ్ను ఇండోర్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. కానీ వేదికను మార్చారు.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు వేదిక మారనుంది. ధర్మశాల గ్రౌండ్కు ఈమధ్యే మరమ్మతులు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించేందుకు స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. మార్చి 1న ఇక్