ధనుర్మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు ఆలయాల్లో శనివారం గోదాదేవీ రంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. నగరంలోని భగత్నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మేయర్ యాదగిరి సునీల్ రావు-అపర్ణ దంపతులు ముఖ్య �
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిరాటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, నల్లాణ్చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు తిరుప్పావై �
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో శుక్రవారం కూడారై ఉత్సవం వైభవంగా నిర్వహించారు. రామగిరిలోని రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆండాళ్ అమ్మవ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శనివారం స్వాతి నక్షత్రపు పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహి�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఆళ్వారు దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు బుధవారం నాలాయిర దివ్య ప్రబంధ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ఉత్తర రాజగోపురం ముందు గల మాఢ వీధుల్లో తాత్కాలిక గ్రిల
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు పటిస్తూ అర్చకులు తిరుప్పావై పూజలు నిర్వహించారు. గోదాదేవి రచించిన మొదటి పాశురాలను పఠించారు.
మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశిర మాసంలో ధనూ రాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు.