Minister KTR | సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై నిందితుడు రాజు మృతదేహం లభ్యమైనట్లు డీజీపీ మహేందర్ రెడ్డి �
ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల
పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించిన డీజీపీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తమ విధులపై సంపూర్ణ అవగాహన ఉం టేనే సిబ్బంది మెరుగైన పనితీరు ప్రదర్శించే అవకాశం ఉంటుందని డీజీపీ మహేందర్రెడ్డి చెప�
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు చెందిన హోంగార్డు రమేశ్ వైద్య ఖర్చుల నిమిత్తం డీజీపీ ఎం మహేందర్రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఈ నెల ఒకటిన రమే�
డీజీపీ మహేందర్ రెడ్డి | మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టు�
డీజీపీ| మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదుచేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల�
పనులు వేగంగా పూర్తి చేయాలి | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో అత్యధునాతన సాంకేతికతతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశా
ఈ తరహా ఘటనలు పునరావృతం కానివ్వం మీడియా సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి ఖమ్మం, జూన్ 27(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): దళిత మహిళ మరియమ్మ కస్టోడియల్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, ఇందుకు బాధ్యులైన వ�
డీజీపీ మహేందర్రెడ్డి | యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ అండగా ఉంటాయని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ | ఎస్సీల మీద చేయి పడితే తెలంగాణ ప్రభుత్వం ఊరుకోబోదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన మరియమ్మ లాకప్డెత్ ఘటనలో పోలీసుల తీరు
హైదరాబాద్ : తెలంగాణలో రైతు వ్యతిరేక చర్యలను అంతం చేసేందుకు మనమంతా ఏకం అవుదామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తు�