రాజస్థాన్కు చెందిన ఏడుగురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. తెలంగాణలో 189 కేసుల్లో వీరి ప్రమేయం ఉండగా, మొత్తం రూ.9 కోట్లు వీరు బాధితుల న�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) మరో రికార్డు నెలకొల్పింది. శనివారం నిర్వహించిన జాతీయ మెగాలోక్ అదాలత్లో సైబర్ నేరాలకు సంబంధించిన 4,893 కేసుల్లో బాధితులకు రూ.33.27 కోట్లను రీఫండ్గా అందించింది.
గృహ హింస కేసులను పరిషరించడంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గణనీయ పురోగతి సాధించిందని రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయెల్ తెలిపారు.