‘ఎమ్మెల్యేగా ఉన్నది లేదు.. నిధులు తెచ్చింది లేదు.. ఒక ఎకరానికి, ఒక చెరువుకు, ఒక కాల్వకు నీరు అందించింది లేదు.. మరి నువ్వు ఎలా దేవాదుల సృష్టికర్తవో చెప్పు’ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కడియంను �
దేవాదుల పంప్హౌస్ మోటర్లను శనివారం లోగా ఆన్ చేసి ధర్మసాగర్ నుంచి స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్కు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.
దేవాదుల ప్రాజెక్ట్ మూడో దశ మోటర్లు ఆన్ చేసి 48 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో దేవ�
Devadula | శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల పంప్ హౌస్(Devadula Pump House) నుంచి ధర్మసాగర్కు నీటి లిఫ్టింగ్ను బంద్ చేయించా మని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.
కాంట్రాక్టర్లకు బిల్లులియ్యక చలివాగు ప్రాజెక్టులోకి నెల రోజుల పాటు నీటి పంపింగ్ జరగలేదని, దాంతో నీటి సమస్య తీవ్రమై పంటలు ఎండిపోతున్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హనుమ�