సికింద్రాబాద్లో తాను చేసిన అభివృద్ధి పనులే ఈసారి ఎన్నికల్లో విజయాన్ని అందిస్తాయని డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిల
వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన ప్రచారంలో భాగంగా బౌద్ధనగర్ డివిజన్లో విస్తృతంగా పాదయాత్ర నిర్వహించార�
అగ్గిపెట్టె లాంటి రేకుల షెడ్డు. అందులో ఒకే ఒక్క గది. దానికి అద్దె నెలకు రూ.3-4 వేలు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చే ఆదాయంలో సగభాగాన్ని అద్దెకే చెల్లించినా యజమాని ఎప్పుడు ఖాళీ చేయమంటాడో తెలియదు. క్షణ�
మహానుభావులు కలలు గన్న భారతావని నిర్మాణానికి అందరం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉపసభాపతి పద్మారావు అన్నారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గద్వాల పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం దేశభక్తి ఉప్పొంగింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రభాతభేరిలో చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయ
రాష్ట్ర సర్కారు పేద క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు సుమారు 14వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది.
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: తార్నాక డివిజన్లో గత ఐదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. గత యాభై ఏళ్ల కాలంలో పరిష్కారం కాని ఎన్నో పనులను సైత