హైదరాబాద్లో హైడ్రా పేరుతో జరుగుతున్న తతంగమంతా చెరువుల పరిరక్షణ కోసం కాదని పైసా వసూలే ప్రధాన లక్ష్యమని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
తమ సమస్యలు పరిష్కరించే వరకు ధాన్యం దించుకునే ప్రసక్తే లేదని మిల్లర్లు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వం మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర�
ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత సంబంధిత అధికారులదేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి స్థలసేకరణ, డిజైన్లను సత్వరమే పూర్తి �
రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సికింద్రాబాద్ ఇన్చార్జిగా వ్యూహత్మకంగా ఇరికించడంలోనూ సీఎం, డిప్యూటీ సీఎం కృతకృత్యులైనట్టు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మూడు నెలల కిందట ఇన్�
రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల రూ.5 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు.
‘మీ ఆనవాళ్లన్నీ చెరిపేసే జిమ్మెదారి మాది’ అని సీఎం రేవంత్రెడ్డి ఎన్ని గంభీర ప్రకటనలు చేసినా.. ‘గత ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చింది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు అన్నా.. చివరికి �
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ కోరింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ ఈ ప్ర�