Hanmakonda | ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భీమదేవరపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారుల ప్రోద్బలంతో యదేచ్చగా ఈ తంతు కొనసాగుతుంది.
ఎస్సీ గురుకుల సొసైటీలోని సిబ్బందిని ఒకేసారి డిప్యూటేషన్లపై పంపారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తాజాగా ఆదేశాలను జారీచేశారు. బాలికల గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్న 57 మంది పురుష సిబ్బందిన�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో సర్కారు విద్య బలహీనమవుతున్నది. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మండలంలోని పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. అధికారులు ఇష్టారీతిగా డిప్�
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే అనుమతి ఇచ్చినట్టు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల బదిలీల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే తమకు అనుకూలురైన అధికారులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చేపట్టిన బదిలీలు కిష్కింధకాండన�
వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ల రద్దు ప్రక్రియపై సరైన స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులను వెనక్కి పంపాలని బుధవారం వచ్చిన ఆదేశాలకు కొనసాగిం�
Telangana | రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రెవెన్యూశాఖ పటిష్టంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను తిరిగి వెనక్కి రావాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే అన్ని శా ఖలు, విభా
రాష్ట్ర విద్యాశాఖ శిక్షణా పరిశోధనాసంస్థ (ఎస్సీఈఆర్టీ)ను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థలోని డిప్యుటేషన్లు, ఆన్డ్యూటీ (ఓడీ)లను రద్దుచేసింది. డిప్యుటేషన్పై రెండేండ్లు, ఆన్డ్య