వైద్యారోగ్య శాఖ అస్తవ్యస్తంగా మారడంతో పల్లె ప్రజలకు అరకొరగా వైద్యం అందుతోంది. హనుమకొండ జిల్లాలో ఉద్యోగుల డిప్యుటేషన్లు.. సిబ్బంది కొరత, 30 మందికిపైగా ఉద్యోగులు అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో పాగా వేయడంతో వై�
పంచాయతీ శాఖలో మళ్లీ డిప్యూటేషన్ల పైరవీలు ప్రారంభమయ్యాయి. గత డీపీవో ఉన్నప్పుడు అందినకాడికి పుచ్చుకోని 350 మందికి డిప్యుటేషన్లు ఇవ్వటంతో ఆ శాఖలోని అధికారులు విమర్శలపాలైన విషయం తెలిసిందే.
‘కరీంనగర్ జిల్లా కేంద్రంలో పనిచేసే ఓ లెక్చరర్ను ఏకంగా నారాయణపేట జిల్లా కొత్తపల్లికి, రా్రష్ట్ర సరిహద్దులో గల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు జూనియర్ కా లేజీలో పనిచేసే లెక్చరర్ను సికింద్రాబా�
ములుగు జిల్లాలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. భారీగా పోస్టులు ఖాళీగా ఉండడంతో తాము చదువుకునేదెట్లా? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భర్తీకి నోచుకోని పోస్
ఎస్సీ గురుకుల సొసైటీలో అమాత్యుడి ఆదేశాలకు విలువ లేకుండాపోయింది. డిప్యూటేషన్లు రద్దుపై ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించినా సొసైటీలోని పలువురు అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవ
బదిలీలు, డిప్యుటేషన్ల పేరిట వైద్య సేవలకు ఆటంకం కలిగించొద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యులను హెచ్చరించారు. బుధవారం కోఠిలోని ప్రభుత్వ వైద్యుల భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క
పన్నేండుళ్లుగా బలపం పట్టలేదు. పాఠం చెప్పలేదు. అయినప్పటికీ పీజీటీ నుంచి జేఎల్గా, డీఎల్గా పదోన్నతి పొందారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపల్గా ప్రమోషన్ దక్కించుకున్నారు. అలా ఓడీ పేరిట ఇప్పటికీ ఎస్సీ �
‘జీవో-317ను సమీక్షిస్తాం. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో గ్యారెంటీ. ఈ గ్యారెంటీ అమలులో భాగంగా మంత్రులతో సబ్ కమిటీ వేసింది.
Hanmakonda | ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భీమదేవరపల్లి మండలంలో అక్రమ డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారుల ప్రోద్బలంతో యదేచ్చగా ఈ తంతు కొనసాగుతుంది.
ఎస్సీ గురుకుల సొసైటీలోని సిబ్బందిని ఒకేసారి డిప్యూటేషన్లపై పంపారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తాజాగా ఆదేశాలను జారీచేశారు. బాలికల గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్న 57 మంది పురుష సిబ్బందిన�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో సర్కారు విద్య బలహీనమవుతున్నది. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మండలంలోని పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. అధికారులు ఇష్టారీతిగా డిప్�
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే అనుమతి ఇచ్చినట్టు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల బదిలీల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే తమకు అనుకూలురైన అధికారులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చేపట్టిన బదిలీలు కిష్కింధకాండన�