జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇకనుంచి పూడిక పనులుండవు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చెరువులు, కుంటల్లో పూడిక పనులు చేపట్టొద్దని డీఆర్డీఏ అధికారులు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో కూలీలకు అధిక పనిదినాలు కల్పిస్త�
గ్రామీణ నిరుపేదలకు ఏడాదికి వంద రోజుల పనిని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో అధికారుల ఉదాసీనతతో కూలీలు ఇబ్బంది పడు తున్నారు. కూలీలు పనిచేసే ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీరు, నీడ వసతి లే
సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులను బదిలీ చే స్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్లలో సీఈఓలు, డిప్యూ టీ సీఈఓలతో పాటు డీపీఓలను బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జిల్లాలో మండల అభివృద్ధి అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అ�
జిల్లా కేంద్రంలోని కస్టమ్ హైరింగ్ (రైతులకు పరికరాలు-యంత్రాలు అద్దెకిచ్చే కేంద్రం) సెంటర్ అలంకార ప్రా యంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారగా, లక్షలాది రూపాయల విలువైన ట్ర�
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో ప్రకటించింది. సెర్ప్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే నిరాశే మిగిలింది అని చెప్�
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మహిళలకు సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని
గ్రామీణాభివృద్ధిశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 25 మందికి తగ్గకుండా 100 శాతం పనులు కల్పించ