వ్యవసాయ, మత్స్యశాఖల అభివృద్ధిలో భాగంగా కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో రెండు అవార్డులు దక్కాయి. వ్యవసాయ శాఖకు జాతీయ స్థాయిలో రెండు జిల్లాలకు మాత్రమే అవార్డులు వచ్చాయి.
మండలంలోని పో ల్కంపల్లి శివారులో ఉన్న నల్లకుంట వద్ద శుక్రవా రం ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసుల బందోబస్తు మధ్య మత్స్యకారులు చేపలు పట్టారు. వివరాలిలా..
ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగుల కోసం బత్తిని కుటుంబం చేప మందును పంపిణీ చేస్తున్నది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మత్య్సశాఖ పూర్తి సహకారం అందిస్తూ వస్తున్నది. ఈ ఏడాది కూడా బత్తిని కుటుంబం చ�
అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్లో శుక్రవారం ముదిరాజ్ కులస్తులకు గ్రామ బహిష్కరణ విధించారు. ముదిరాజ్ కులస్తుల వివరాల ప్రకారం.. ఖాజీపూర్ పెద్ద చెరువులోని చేపలను పట్టి విక్రయించే విషయంలో గ్రామం లో �
50 ఏండ్ల వయసున్న గీత, చేనేత కార్మికుల్లాగే మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని మత్స్య ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బా
కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకంతో అధిక లాభాలు సాధించవచ్చని, అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర మత్స్య ఫెడరేషన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఏటేటా చేపల ఉత్పత్తి పెరగడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి.
మెదక్ జిల్లాలో మత్స్య సంపద మరింత పెరగనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచిత చేప పిల్లల పంపిణీని రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారి
కులవృత్తుల సంక్షేమానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రాధాన్యతనిచ్చి చేపల వేటకు సంబంధించిన సామగ్రి, వాహనాలను సబ్సిడీపై అందించడంతో పాటు అర్హులకు సంక్షేమ ఫలాలను అ�
కోటిలింగాల, చెగ్యాం గ్రామాల వద్ద రాష్ట్ర మత్య్స సమీకృత అభివృద్ధి శాఖ ద్వారా అందించిన 10 లక్షల రొయ్య పిల్లలను ఎల్లంపల్లి బ్యాక్ వాటర్లో జడ్పీటీసీ బీ సుధారాణి స్థానిక నాయకులు, మత్య్స శాఖ అధికారులతో కలి సి
జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు తొమ్మిది చెరువుల్లో 2022-23 సంవత్సరానికి గాను 48లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు.