విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉమ్మడి ఖమ్మం జిలాల్లో పరిపాలనా అధికారుల పోస్టులపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. రెండు జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ నెల ఆఖరికి ఉద్యోగ విరమణ చేయనున్నారు.
‘డీఈవోలంటే చులకనభావం వద్దు. అనుభవజ్ఞులు, సీనియర్లు ఉన్నారు. అంతా కష్టపడి పనిచేస్తున్నారు. దయచేసి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ఉదయం ఏడు గంటలకే పరుగెత్తాలి. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జూ�
స్పెషల్ రివర్షన్ ఎట్టకేలకు సంపూర్ణమైంది. నిబంధనలు అతిక్రమించి పదోన్నతులు పొందిన ఆరుగురిలో మిగిలిన ఇద్దరిని కూడా రివర్షన్ చేశారు. కానీ వారికి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం కొసమెరుపు.
ఉన్నతాధికారుల అండదండలతో రాష్ట్రంలో కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో) చెలరేగిపోతున్నారు. సర్కారు ఉత్తర్వులకు పాతరేస్తున్నారు. బదిలీ చేసినా ఉత్తర్వులను ఖాతరు చేయడంలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు రాకుండా ప్రత్యే
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,497 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 40,381 మంది హాజరయ్యారు. 116 మంది విద్యార్థుల�