ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలను చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య చెప్పారు. గురువారం మండలంలోని పొనకల్ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన జయశంకర్�
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం తో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, చివరి రోజు పరీక్షకు 99.75 శాతం మంది హాజరయ్యారు. 9,303 మంది విద్యార్థులకుగాను 9,280 మంది పరీక్ష రాసినట్లు డీఈవో యాద
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య పేర్కొన్నారు. సోమవారం కాసిపేటలోని రైతు వేదికలో మండల నోడల్ ఆఫీసర్ రాథోడ్ రమేశ్ అధ్యక్షతన మండలంలోని అన్ని పాఠశాలల పదో తరగతి విద్యార్థు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని డీఈవో యాదయ్య అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురష్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ప
పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఈవో యా�
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు సైన్స్పై ఆసక్తిని పెంచడానికి చెకుముకి సైన్స్ పోటీలు దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య అన్నారు.
జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను 102 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డుకు ఎంపిక కాగా, వీరందరికీ డీఈవో యాదయ్య ఆధ్వర్యంలో శనివారం ఆన్లైన్ ద్వారా జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు.
పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సా ధించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య సూచించారు. జిల్లాలోని హాజీపూర్, భీమారం, నస్పూర్, దండేపల్లి, మందమర్రి, జైపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో