రాష్ట్రంలోని మూడు జిల్లాల డీఈవోలపై వేటుపడింది. నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల డీఈవోలను విద్యాశాఖ బదిలీచేసింది. నిజామాబాద్ డీఈవో దుర్గాప్రసాద్, నిర్మల్ జిల్లా డీఈవో రవీందర్రెడ్డి సుధీర�
మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వేతనాలను పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె నిర్వహిస్తున్నామని ఆ సంఘం నాయకులు మంగళవారం డీఈవో రవీందర్రెడ్డికి నోటీసు అందజేశారు.
ప్ర భుత్వ పాఠశాలల్లో పారదర్శకతకు పెద్దపీట వే స్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరు నమోదు చేసే ప్రక్రియను సరికొత్తగా చేపట్టేలా శ్రీ కారం చుట్టారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ఫేషి
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల హాజరుపై వి ద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా మంది ఉ పాధ్యాయులు ఎలాంటి సెలవుల కోసం దరఖాస్తు చేయకుండా దీర్ఘకాలం అనధికారికంగా గైర్హాజరవుతున్�
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్ల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉమ్మడి పాలనలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు �
ఆదిలాబాద్ : నెలకు రూ. 2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం పంపిణీ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమెందర్ అన్నారు. బుధవారం