justice BV Nagarathna నోట్ల రద్దు గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నొటిఫికేషన్ చట్టవ్యతిరేకమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న తెలిపారు. నోట్ల రద్దు అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిష�
Supreme Court on demonetisation: కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం వెయ్య�
నోట్ల రద్దుతో సామాన్యుల్ని అష్టకష్టాలకు లోను చేసిన మోదీ ప్రభుత్వం అటుతర్వాత కరెన్సీ నోట్లను అదేపనిగా ముద్రించి వ్యవస్థలోకి వదిలిపెట్టడంతో ప్రజల వద్ద నగదు భారీగా పెరిగిపోయింది.
2016 నవంబర్ 4న ప్రజల వద్ద రూ.17.7 లక్షల కోట్ల నగదు ఉందని ఆర్బీఐ తెలిపింది. అయితే
డీమోనిటైజేషన్ జరిగిన ఆరేళ్ల తర్వాత ప్రజల వద్ద నాటి కంటే 71.84 శాతం ఎక్కువగా నగదు ఉన్నట్లు పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశంలో నకిలీ నోట్లు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువైన కరెన్సీల నకిలీ నోట్లు బాగా పెరిగాయని తెలిపింది. రూ.500ల నకిలీ న�
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో సుమారు 300 కోట్ల నగదును డీఆర్ఐ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. విదేశాలకు పర్ఫ్యూమ్లను అమ్మి అక్ర�
డీమానిటైజేషన్, డిజిటలైజేషన్ బేఖాతర్ గరిష్ఠస్థాయిలో నగదు చెలామణీ న్యూఢిల్లీ, నవంబర్ 15: డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) జరిగి ఐదేండ్లు దాటిన తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణీ ప్రతీ ఏడాదీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)కి కొత్త భాష్యం చెప్పారు. GDP అంటే..’గ్యాస్-డీజిల్-పెట్రోల్’ అని వ్యాఖ్యానించారు. GDP పెరుగుతోందని కేంద్రం అంటున్నదని, అయితే ‘గ్యాస్-డీజిల్-ప�
తిరువనంతపురం: లవ్ జిహాద్ నిజం. ముస్లింలు ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారు. వాళ్లు క్రిస్టియన్ దేశాల్లోకి చొరబడి వాటిని ముస్లిం దేశాలుగా మారుస్తున్నారు అని కేరళకు చెందిన ఎమ్మె