ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇండ్ల కూల్చివేతపై బీజేపీ సర్కారు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు అమానుషం, చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ఆరు వారాల్లోగా రూ.10
చడీచప్పుడు లేకుండా పోలీసుల బందోబస్తు మధ్య చారకొండలోకి వచ్చిన బుల్డోజర్లు పేదల ఇండ్లపై పడ్డాయి. నివాసం ఉంటున్న వారు తేరుకొని ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూస్తే.. బుల్డోజర్లు, జేసీబీలు ఇండ్లను నేలమట్టం చేస
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు ప్రాంతాల్లో ఇండ్లను నిర్మించుకున్న 70మందికి నోటీసులు జారీ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్లో తమ ఇండ్ల కూల్చివేతకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ విద్యాధర్రెడ్డి, అనుపమ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టిం�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్పల్లిలో అక్రమ నిర్మాణాల పేరిట రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి పలు ఇండ్ల్లను కూల్చివేశారు. సర్వే నెంబర్ 523లో ఉన్న 70కి పైగా ఇండ్లను బుల్డోజర్లు, జేసీబీలత�