కరోనా మహమ్మారి | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. పలు రాష్ర్టాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు
ఆ రోజుల్లో అర్హులందరికీ టీకాలు వచ్చే 2-3 వారాలు చాలా కీలకం సీఎంల సమీక్షలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ప్�
కేసుల పెరుగుదలతో డిమాండ్ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలన్న అధికారులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటంతో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. బుధవారం రికార్డుస్థాయిలో 5,506 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 20 మంది మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,90,568కు,
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతోపాటే, నీటి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమై ప�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడం కలకలం రేపింది. నగరంలోని పంజాబి బాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం మంగళవారం నేలకొరిగింది. శిధిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకు�
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్న
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని కరోనా టీకా కేంద్రాలు 24 గంటలు పని చేయనున్నాయి. కరోనా వైరస్ నాలుగోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్స
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే యోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, ఇతర అధికారులతో శుక్రవారం సమ�