దవాఖానలో చేరికన్యూఢిల్లీ, మార్చి 26: ఛాతిలో కొంత అసౌకర్యంగా ఉండటంతో పరీక్షల కోసం రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం ఢిల్లీలోని సైనిక దవాఖానలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనను అబ్జర్వే
ఢిల్లీలో అందుకున్న మున్సిపల్ అధికారులుహైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్శాఖ ప్రతిష్ఠాత్మక స్మార్ట్ సిటీస్ ఇండియా (ఎస్సీఐ) అవార్డుల్లో మూడింటిని దక్కించుకున్నది. వివిధ పథకాల్ల
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (ఆర్అండ్ఆర్)కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు ఆరోగ్య పర
న్యూఢిల్లీ : సాగుచట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రారంభమైంది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాలు నాలుగు నెలలుగా చేరగా.. సంయుక్త కిసాన్ మ
న్యూఢిల్లీ, మార్చి 25: ఎన్కౌంటర్ స్పెషలిస్టు అంటే పురుషులే గుర్తుకువస్తారు. కానీ ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఎస్ఐ ప్రియాంక.. అధికార్లతో కలిసి నేరస్థులపై జరిగిన ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. కరడుగట�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడి అతనితో బలవంతంగా ‘హిందుస్తాన్ జిందాబాద్’.. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినదింపచేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దాడికి తెగబడిన వ్యక్తిని గత ఏడాద�
న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న �
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో మరోసారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కొత్త కేసులు �
న్యూఢిల్లీ : వరుసగా 24 రోజుల పాటు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. గత ఫిబ్రవరి 27న ఇంధన ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరగా.. పెట్రోల్ లీటర్ �
న్యూఢిల్లీ, మార్చి 22: దేశీయ ఆటోమొబైల్ కంపెనీల్లో అతిపెద్దదైన మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తన వాహన కొనుగోలుదారులకు షాక్ ఇవ్వనున్నది. ఏప్రిల్ నుంచి తన అన్ని మోడళ్ల వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింద
త్వరలో పదవులకు రాజీనామాన్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీజర్ సేన్గుప్తా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయబోతున్నారు. గూగుల్కు 15 ఏండ్లపాటు �
పెట్రోల్, డీజిల్పై భారీగా ఎక్సైజ్ సుంకం పెంపు ఆరేండ్లలో కేంద్ర ఖజానాకు రూ.2,21,840 కోట్లు చమురు ధరలు తగ్గినా.. ఆ లాభం కేంద్రానికే న్యూఢిల్లీ, మార్చి 22: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ఒకవైపు సామ�
వివాదాస్పద బిల్లుకు లోక్సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన ఆప్, కాంగ్రెస్, ఎన్సీపీన్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీలో ప్రభుత్వం అంటే ‘లెఫ్టినెంట్ గవర్నరే’ అని పేర్కొనే ‘జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశికప్రాం�
బీసీల విద్యకు ప్రోత్సాహం కల్పించాలి: సుప్రీంకోర్టున్యూఢిల్లీ, మార్చి 22: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (బీసీల) అభ్యున్నతికి కోసం విద్యను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మరిన్ని విద్యాసంస్థలు �