న్యూఢిల్లీ : విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. నైరుతి ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రా
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్లో కరోనా మహమ్మారి బారినపడుతున్న కీడ్రాకారుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే నలుగురు వై
2024 ఎన్నికల్లో అమలు చేసే అవకాశం: సీఈసీ అరోరా2-3 నెలల్లో పైలట్ ప్రాజెక్టుఎక్కడినుంచైనా ఓటేసే అవకాశంన్యూఢిల్లీ, మార్చి 20: మరో మూడేండ్లలో (2024లో) జరిగే లోక్సభ ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ విధానాన్ని అమలు చేసే అవ
వృద్ధిరేటూ బలపడుతుంది గనుల రంగంలో సంస్కరణలపై ఫిక్కీ న్యూఢిల్లీ, మార్చి 20: గనుల రంగంలో చేపట్టే సంస్కరణలు.. దేశ జీడీపీ బలోపేతానికి, ఉద్యోగ-ఉపాధి కల్పనకు దోహదపడగలవని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అభిప్రా�
న్యూఢిల్లీ, మార్చి 20: లబ్ధిదారుల ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందించే తమ ప్రభుత్వ పథకానికి ఎలాంటి పేరు పెట్టబోమని.. కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ‘ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రే�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బోబ్డే మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. సీజేఐగా ఎవరిని నియమించాలో పేరు సిఫారస�
అశోక వర్సిటీకి 150 మంది విద్యావేత్తల బహిరంగలేఖన్యూఢిల్లీ, మార్చి 20: రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అశోక యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ప్రతాప్ భాను మెహతా వైదొలగడం దుమారం రేపుతున్నది. దీనిపై తీవ్ర విచారం వ్యక్త�
10 నిమిషాల్లోనే ఫలితంన్యూఢిల్లీ, మార్చి 20: మృతదేహానికి కోత పెట్టకుండా శవపరీక్ష (పోస్ట్మార్టం) చేసే అత్యాధునిక వర్చువల్ అటాప్సీ విధానం ఢిల్లీలోని ఎయిమ్స్లో శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దక్షిణా�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికను అపహరించిన దుండగులు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టారు. రెండు నెలల తర్వాత బాధిత బాలిక(12)ను ఢిల్లీ పోలీసులు మజ్నుక తిల ప్రాంతం ను�
శ్రీనగర్: కేంద్ర పాలితప్రాంతం జమ్ముకశ్మీర్లో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యింది. శ్రీనగర్ నుంచి తొలి నైట్ ఫ్లైట్ నిన్న టేక్ఆఫ్ అయ్యింది. శుక్రవారం రాత్రి 7.15 గంటలకు శ్ర
అండమాన్ దీవుల్లో సీ.ఆరిస్ ఫంగస్ దేశంలోనే మొట్టమొదటిసారి గుర్తింపు ఢిల్లీ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి ఔషధాలకూ లొంగదు ఎక్కడ పుట్టిందన్నది ఇప్పటికీ మిస్టరీనే జపాన్లో మొదటిసారి �
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్కు అనుమతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 వ్యాక్సిన్ అందచేసేందుకు అర్హతా ప్రమ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మొదటిసారిగా కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్ సోకిన 33 ఏండ్ల వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి�