న్యూఢిల్లీ: పిల్లల గొంతునులిమి ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మరణించగా, పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. సుశీల్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్�
ఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమని పేర్కొంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఎంపీ కవిత పీఏలమని చెప్పుకుంటూ ఢిల్లీలోని ఓ ఇంటి
బీజేపీ నాయకుడు | భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీ బీజేపీ మాజీ
న్యూఢిల్లీ/కాఠ్మండు, మార్చి 29: గడిచిన 24 గంటల్లో (ఆదివారం నుంచి సోమవారం నాటికి) దేశవ్యాప్తంగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఈ ఏడాదిలోనే తొలిసారి. తాజా కేసుల్లో దాదాపు 84.5 శాతం �
న్యూఢిల్లీ, మార్చి 29: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి అని మెసేజ్ వచ్చినప్పుడల్లా చేస్తుంటారా.. అయితే ఈ సారి తొందరపడకండి. ‘సిస్టమ్ అప్డేట్’ అని వస్తే ఒకటికి ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు రెండు వేలకు, యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు చేరింది. దీంతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరిగి�
పెద్దఎత్తున చేపడుతున్న కేంద్రం మోదీ పాలనలో మరింత వేగం అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యం ఆరేండ్లలో 400 మంది ఊస్టింగ్ మరో 284 మంది సీసీఎస్లూ.. అవినీతిపరులు ఇక ఇండ్లకే అసమర్థ అధికార్లకూ అదేదారి బాబూస్కు కొలు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ మనదే 75వ మన్ కీ బాత్లోప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బా�
న్యూఢిల్లీ, మార్చి 28: భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగనున్నది. త్వరలో మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరనున్నాయి. ఇప్పటికే వాయుసేనకు 11 రాఫెల్ విమానాలు అందగా కొత్తవాటి రాకతో మొత్తం 21 అవుతాయి. ‘మూడ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అధిక అధికారాలు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన.. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టె