న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ ఇంజెక్షన్ రెమ్డెసివిర్కు బాగా డిమాండ్ పెరిగింది. తగినంత సంఖ్యలో లభ్యం కాకపోవడంతో కొందరు వీటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున�
ఢిల్లీలో కొనసాగుతున్న మరణమృదంగం మరో దవాఖానలో ఆక్సిజన్ లేక 20 మంది మృతి రెండు రోజుల్లోనే ఢిల్లీలో 45 మంది మృత్యువాత అన్ని హాస్పిటళ్లలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ప్రాణవాయువు అందించాలంటూ కేంద్రానికి వేడుకోళ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: డబుల్ మాస్కులతో కరోనా వైరస్ నుంచి డబుల్ రక్షణ లభిస్తుందని అమెరికాలోని నార్త్ కరోలినా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా ఒక గదిలో వివిధ రకాల మ�
82% చిన్న వ్యాపారాలకు కరోనా కాటు ముంబై, ఏప్రిల్ 22: కరోనా మహమ్మారితో చిన్న వ్యాపారాలు చితికిపోయాయి. దేశంలో 82 శాతం చిరు వ్యాపారులు కొవిడ్-19తో తీవ్రంగా ప్రభావితులయ్యారని డాటా సంస్థ డన్ అండ్ బ్రాడ్స్ట్రీట�
రాష్ర్టానికి అవసరమైన ఆక్సిజన్ను వెంటనే పంపండి అవసరమైతే కాళ్లు మొక్కమన్నా మొక్కుతాం కేంద్రానికి మహా ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే విజ్ఞప్తి మా ఆక్సిజన్ను అడ్డుకొంటున్నారు..న్యాయం కాదు పొరుగు రాష్ర్టాలప
దేశంలో పెరుగుతున్న మెడికల్ ఆక్సిజన్ కొరత డిమాండ్కు తగిన ఉత్పత్తి ఉన్నా.. వీడని కష్టాలు ఆక్సిజన్ సరఫరాలో అసమానతలే ప్రధాన కారణం ట్యాంకర్లు, సిలిండర్ల కొరతతో పెరుగుతున్న ఇబ్బందులు పీఎస్ఏ ప్లాంట్లతో �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో మృతిచెందారు. రెండువారాల కిందట కొవిడ్-19 బారినపడిన ఆశిష్.. గుర్గావ్లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ గుర�