కేసుల పెరుగుదలతో డిమాండ్ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలన్న అధికారులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటంతో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. బుధవారం రికార్డుస్థాయిలో 5,506 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 20 మంది మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,90,568కు,
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతోపాటే, నీటి కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతున్నది. నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమై ప�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడం కలకలం రేపింది. నగరంలోని పంజాబి బాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం మంగళవారం నేలకొరిగింది. శిధిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకు�
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్న
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని కరోనా టీకా కేంద్రాలు 24 గంటలు పని చేయనున్నాయి. కరోనా వైరస్ నాలుగోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాక్స
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే యోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, ఇతర అధికారులతో శుక్రవారం సమ�
న్యూఢిల్లీ: పిల్లల గొంతునులిమి ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మరణించగా, పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. సుశీల్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్�
ఢిల్లీ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏలమని పేర్కొంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ ఎంపీ కవిత పీఏలమని చెప్పుకుంటూ ఢిల్లీలోని ఓ ఇంటి