లింగంపేట – జగిత్యాల నుంచి 20 వ్యాగన్లతో కిసాన్ రైలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): లింగంపేట- జగిత్యాల రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధానికి మామిడి పండ్లతో తొలి కిసాన్ రైలు మంగళవారం బయల�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి రోజూ 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 1.61 లక్షల మందికి కరోనా పాజిటివ�
మార్చిలో 5.52 శాతానికి పెరుగుదలన్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.03 శాతంగా నమోదైన వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. మార్చిలో 5.52 శాతానికి పెరిగి �
ఆదివారం 14 గంటలు సేవలు బంద్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: సత్వర నగదు బదిలీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) వ్యవస్థకు త్వరలో అంతరాయం ఏర్పడనున్నది. టెక్నికల్ అప్గ్రెడేషన్ కారణంగ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు ఉధృతమవుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహ
అలాగైతే నో అలర్ట్నేటివ్|
దవాఖానలపై ఒత్తిడి పెరిగితే లాక్డౌన్ విధించక తప్పదని, తమ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమేమీ లేదని ఢిల్లీ సీఎం అరవింద్...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం కేసుల నమోదు అన్నిరికార్డులను బ్రేక్ చేసింది. తొలిసారి అత్యధికంగా పది వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివార�
దుమ్మురేపిన ఢిల్లీ ఓపెనర్లు చెన్నైపై క్యాపిటల్స్ ఘనవిజయం క్రికెట్లో తలపండిన గురువుపై.. శిష్యుడిదే పైచేయి అయింది. గతేడాది లీగ్లో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ జోరు కొనసాగుతోంది.ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ చెన్నై బౌలర్లను ఉతికారేస్తున్నారు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి ద�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ప�
కరోనా మహమ్మారి | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. పలు రాష్ర్టాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు
ఆ రోజుల్లో అర్హులందరికీ టీకాలు వచ్చే 2-3 వారాలు చాలా కీలకం సీఎంల సమీక్షలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలను రాష్ర్టాల ముఖ్యమంత్రులు యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ప్�