న్యూఢిల్లీ/కాఠ్మండు, మార్చి 29: గడిచిన 24 గంటల్లో (ఆదివారం నుంచి సోమవారం నాటికి) దేశవ్యాప్తంగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఈ ఏడాదిలోనే తొలిసారి. తాజా కేసుల్లో దాదాపు 84.5 శాతం �
న్యూఢిల్లీ, మార్చి 29: మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి అని మెసేజ్ వచ్చినప్పుడల్లా చేస్తుంటారా.. అయితే ఈ సారి తొందరపడకండి. ‘సిస్టమ్ అప్డేట్’ అని వస్తే ఒకటికి ర
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు రెండు వేలకు, యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు చేరింది. దీంతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరిగి�
పెద్దఎత్తున చేపడుతున్న కేంద్రం మోదీ పాలనలో మరింత వేగం అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యం ఆరేండ్లలో 400 మంది ఊస్టింగ్ మరో 284 మంది సీసీఎస్లూ.. అవినీతిపరులు ఇక ఇండ్లకే అసమర్థ అధికార్లకూ అదేదారి బాబూస్కు కొలు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ మనదే 75వ మన్ కీ బాత్లోప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బా�
న్యూఢిల్లీ, మార్చి 28: భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరుగనున్నది. త్వరలో మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరనున్నాయి. ఇప్పటికే వాయుసేనకు 11 రాఫెల్ విమానాలు అందగా కొత్తవాటి రాకతో మొత్తం 21 అవుతాయి. ‘మూడ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అధిక అధికారాలు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన.. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టె
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. దాంతో ఆ 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం శనివారం తాజాగా ఆంక్షలు విధించింది. వివాహ వేడుకలకు 200 మందికి మించి అతిథులు హాజరు కారాదని, ఔట్ డోర్ వ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. హోలీ వేడుకపైనా దీని ప్రభావం పడనున్నది. హోలీ రోజైన ఈ నెల 29న మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్ని మార్గాల్లో మె�
దవాఖానలో చేరికన్యూఢిల్లీ, మార్చి 26: ఛాతిలో కొంత అసౌకర్యంగా ఉండటంతో పరీక్షల కోసం రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం ఢిల్లీలోని సైనిక దవాఖానలో చేరారు. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనను అబ్జర్వే
ఢిల్లీలో అందుకున్న మున్సిపల్ అధికారులుహైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్శాఖ ప్రతిష్ఠాత్మక స్మార్ట్ సిటీస్ ఇండియా (ఎస్సీఐ) అవార్డుల్లో మూడింటిని దక్కించుకున్నది. వివిధ పథకాల్ల
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (ఆర్అండ్ఆర్)కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు ఆరోగ్య పర
న్యూఢిల్లీ : సాగుచట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రారంభమైంది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాలు నాలుగు నెలలుగా చేరగా.. సంయుక్త కిసాన్ మ