న్యూఢిల్లీ: మే నెలలో కోవిడ్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నెలలో ఢిల్లీలో అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించాయి. అక్కడ డెత్ రేటు 2.9 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ సగ�
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి ఓఎస్డీ మృతి | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రెండో వేవ్ విలయం సృష్టించింది. వైరస్ బారినపడి సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
Dust storm in Delhi: ఢిల్లీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, దుమ్ము తుఫాన్ కూడా కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
అగ్నిప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ బహుళ అంతస్తులోని నాలుగో ఫ్లోర్లో అగ్నిప్రమాదం సంభవించి ఒకరు సజీవ దహనమయ్యారు.
న్యూఢిల్లీ: సెకండ వేవ్ ముగిసిపోతున్న సూచనల మధ్య ఢిల్లీలో లాక్డౌన్ సడలింపుల గురించి ఆప్ సర్కారు ఆలోచిస్తున్నది. కానీ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ఐఐటీ-ఢిల్లీ ఒక అధ్యయన నివేదికలో హెచ్చరించింది. ఈ వేవ్
రాణా హత్య ఫొటో బయటికి న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తున్నది. ఈనెల 4న ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన హత్య ఘటనకు సంబంధించిన ఫ�
లాక్డౌన్పై రాష్ర్టాలు ఆచితూచి నిర్ణయం పొడిగించిన బెంగాల్, పంజాబ్, కర్ణాటక సడలిస్తున్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా పరిస్థితులు న్యూఢిల్లీ, మే 27: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక�