ముంబైపై క్యాపిటల్స్ ఘన విజయం.. రాణించిన మిశ్రా, ధవన్ గతేడాది తమకు టైటిల్ దూరం చేసిన ముంబైపై ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించి రోహిత్�
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు వలస కార్మికులు మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ నేపథ్యంలో సోమవారం నుంచి వారం వరకు లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని స్కూళ్లకు మంగళవారం నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు ప్ర�
న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో ఆరు రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన కొద్దిసేపటికే నగరంలో మద్యం దుకాణాల ముందు జనం బారులుతీరారు. మందు�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. దాంతో ఢిల్లీలో మందుబాబులు వైన్స్ల ముందు బారులుతీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ వైన్ షాపు దగ�
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కారు ఆరు రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మందుబాబులు మ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకున్నది. వారాంతపు కర్ఫ్యూను.. మరో వారం రోజుల పాటు పాడిగ�
ఢిల్లీ : దేశ రాజధానిలో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసుల దృష్ట్యా షకుర్ బస్తీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లలో 5 వేల పడకల సామర్థ్యంతో కొవిడ్-కేర్ కోచ్లను మోహరించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం రైల్వేను కో�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం సహాయం కో�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తుండటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్డుపై బస్సులు, ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. కిరాణ సర