తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ తమిళనాట డీఎంకే ప్రభంజనం తొలిసారి సీఎం కానున్న స్టాలిన్ కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే జయం అస్సాంలో అధికారం నిలుపుకోనున్న బీజేపీ పుదుచ్చేరి ఎన్డీఏ కైవసం ఎగ్జిట్పోల్స్ అం
న్యూఢిల్లీ : గత వారం రోజుల్లో జరిపిన ఆర్టీపీసీఆర్ టెస్టుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించింది. టెస్టుల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించింది. కొవి�
న్యూఢిల్లీ : కొవిడ్-19 రోగుల చికిత్సలో వాడే కీలక ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఢిల్లీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సిలిం
సిడ్నీ నుంచి వెనక్కి ఖాళీగా.. ఎయిర్ ఇండియా విమానం | ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించడంతో ఎయిర్ ఇండియా విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.
Oxygen Express: కరోనా రోగుల తాకిడితో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. దాంతో దేశంలోని వివిధ స్టీల్ ప్లాంట్ల నుంచి అవసరమైన ఆస్పత్రులకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపుత
Gold price: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. గత వారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ రూ.47 వేల దిగువకు వచ్చింది. ఢిల్లీలో ఇవాళ తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.81 తగ్గి రూ.46,796కు చేరి
Covid active cases: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం ఆ ఎనిమిది రాష్ట్రాల్లోనూ య�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ కలకలం రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రిలో చి�
ఢిల్లీ : జూలై 2021 సెషన్కు ఫెలోషిప్ ప్రోగ్రాం ప్రవేశ పరీక్ష స్టేజ్-1 ఫలితాలను ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ప్రకటించింది. స్టేజ్ 1 పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (సిబిటి)
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ ఇంజెక్షన్ రెమ్డెసివిర్కు బాగా డిమాండ్ పెరిగింది. తగినంత సంఖ్యలో లభ్యం కాకపోవడంతో కొందరు వీటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున�