Mock Drills | వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి ఢిల్లీ పోలీసులు రాజధానిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో భద్రతా మాక్ డ్రిల్స్ (Mock Drills)ను నిర్వహించారు.
దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 150కి పైగా పాఠశాలలకు బుధవారం ఈమెయిల్స్లో బాంబు బెదిరింపులు వచ్చాయి. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్లలో పో�
Delhi schools | ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు (Delhi schools) శీతాకాల సెలవులు (winter vacation) ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
winter break for Delhi school | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిక�
Arvind Kejriwal | దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క�
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మున్సిపాల్టీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఒకవేళ ఎవ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు కరోనాపై మార్గదర్శకాలు జారీ చేస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యా మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి, టీచర్కు కరోనా పాజిటివ్గ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో పర్యటిస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం పరిశీలించా�
న్యూఢిల్లీ : ఢిల్లీలోని 240 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12,430 కొత్త స్మార్ట్ క్లాస్ రూమ్లను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా, హోంమంత్రి �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, జిమ్లు తెరుచుకోనున్నాయి. అయితే స్కూళ్లను దశలవారీగా తెరుస్తారు. తొలుత 9-12 తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. కరోనా కేసులు తగ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి అన్ని తరగతుల స్కూళ్లు తెరుచుకోనున్నాయ. 50 శాతం మించకుండా విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. అయిత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్కూళ్లను తెరువబోమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు తమ ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోదని ఆయన చెప్పారు. కర�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ నేపథ్యంలో సోమవారం నుంచి వారం వరకు లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని స్కూళ్లకు మంగళవారం నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు ప్ర�