రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు (2023-25) రెండేండ్లకు గానూ టెండర్ల ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు అధి�
Minish Sisodia | సీబీఐ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 2 వరకు పొడిగించింది. అంతకు ముందు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై తీర్పును కోర�
Delhi Liquor Scam | ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ తగిన సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనస�
Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈనెల 16న (ఆదివారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ నేతృత్వ�
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనపై ఈడీ చేసిన తప్పుడు ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చేసిన ఆరోపణలను ఆమె తప్పుబట్టారు. తన పట్ల దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత కాసేపటి క్రితమే ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మూడోసారి ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి బయల్దేరిన కవిత.. ప్రజలకు అభ
MLC Kavitha | గంటా.. రెండు గంటలు కాదు. ఏకధాటిగా పదిన్నర గంటలపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నా ఎక్కడా తన ైస్థెర్యాన్ని కోల్పోలేదు. బయట అనేక ఊహాగానాలు.. ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ను తలదన్నేలా ఎలక్ట్రానిక్ మ�
MLC Kavitha | తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారిస్తున్నారని భారత జాగృతి సారథి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి స్పష్టంచేసినట్టు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించ�
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ (Delhi Liquor Policy) కేసులో అరెస్టయ్యి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)ను ఇవాళ మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా క
MLC Kavitha | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురు
MLC Kavitha | ఢిల్లీ మద్యం పాలసీ కేసును కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఎమ్మెల్సీ కవితకు బలవంతంగా అంటగట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నది. ఈ కేసులో డాక్యుమెంట్ రూపంలో ఎక్కడా కవిత పేరు లేకపోయినప్పటికీ కేవలం నిందితులు
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ (ED) కార్యాలయం లోపలికి వెళ్లారు.
ED | ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్, కర్ణాటక,
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార మైకంలో ఉన్నట్లు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. లిక్కర్ స్కామ్ అంశంపై అన్నా హజారే అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు ఘాటైన లేఖ�