దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడత ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కృత్రిమమేధ కారణంగా పుట్టుకొస్తున్న డీప్ఫేక్ల వల్ల తప్పుడు సమా�
Ashwini Vaishnaw | లోక్సభ ఎన్నికల తర్వాత డీప్ ఫేక్ (Deep fake)లను కట్టడి చేయడానికి నిబంధనలు తయారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
డీప్ఫేక్ అంశంపై జారీచేసిన అడ్వైజరీపై వివిధ సోషల్ మీడియా, డిజిటల్ సంస్థల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
డీప్ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.
Deepfakes: డీప్ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. డీప్ఫేక్ కా�
డీప్ ఫేక్ వీడియోల నియంత్రణకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. డీప్ఫేక్ వీడియోలను సృష్టించేవారికి, అలాంటి వీడియోలను వ్యాప్తి చేసే సోషల్ మీడియా సంస్థలకు భారీ జరిమానాలు విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రి అ
Deepfakes : డీప్ఫేక్ ఇప్పుడు పెను సమస్యగా తయారైంది. ఆ వీడియోలు, ఇమేజ్లతో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. డీప్ఫేక్ సమస్య గురించి సోషల్ మీడియా సంస్థలతో ఇవాళ కేంద్ర మంత్రి వైష్ణవ్ సమావేశం నిర