డెఫ్లింపిక్స్లో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఇప్పటికే పలు విభాగాల్లో మన షూటర్లు డజను పతకాలు సాధించగా.. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లో శౌర్య సైనీ రజతంతో మెరిశాడు.
టోక్యో వేదికగా జరుగుతున్న 25వ డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. ఈ పోటీల తొలి రోజే బంగారు పతకంతో మెరిసిన తెలంగాణ కుర్రాడు ధనుశ్ శ్రీకాంత్.. మూడో రోజు జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్�
టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. తొలిరోజే నాలుగు పతకాలతో మెరువగా రెండో రోజూ 3 మెడల్స్ సాధించి సత్తాచాటారు. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో భా�
ముననుపెన్నడూ లేని విధంగా ప్రతిష్ఠాత్మక డెఫిలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లతో ఈ నెల 21న తన నివాసంలో భేట�
ప్రియేషాతో కలిసి మిక్స్డ్ టీమ్లో స్వర్ణం బధిర ఒలింపిక్స్ న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బధిర ఒలింపిక్స్లో తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ మళ్లీ మెరిశాడు. ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం దక
బ్రెజిల్ వేదికగా మే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక బధిర ఒలింపిక్స్కు రాష్ర్టానికి చెందిన యువ టెన్నిస్ ప్లేయర్ భవానీ కేడియా ఎంపికైంది. మే 1 నుంచి 15 వరకు జరిగే ఈ మెగాటోర్నీలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహి