విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓ యువతి ప్రియుడితో కలిసి దొంగతనాల బాట పట్టింది. పోలీసులకు చిక్కి ఓ సారి జైలుకు వెళ్లింది. బెయిల్పై వచ్చిన నెల రోజులకే తిరిగి మరో దొంగతనం చేసి కటకటాల పాలైంది.
రెండేండ్ల కిందట ప్రేమ పేరుతో బాలికను వైజాగ్ తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బాలానగర్లో విలేకరుల సమావేశంలో డీసీపీ సురేశ్కుమార్ వివరాలను వెల్లడించార
Kukatpally | తాళం వేసిన ఇండ్లే అతడి టార్గెట్.. పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రుళ్లు చోరీలకు పాల్పడుతాడు. చోరీ చేసిన సొమ్ము అంతా ఓ చోట పెట్టి... తన అవసరం కోసం కొంచెం కొంచెం వాడుకుంటూ జల్సాలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగ
పెళ్లి చేసుకుని 20 ఏళ్లు అయ్యింది. పిల్లలు పుట్టడం లేదు. దీంతో తీవ్ర మానసిక వేదన చెందుతూ బాధపడుతున్న ఓ వ్యక్తి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీస�
ఖాళీ స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ సురేశ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడలో నివాసముండే స�
దంపతులు సహా మానసిక స్థితి సరిగా లేని వారి కొడుకు ఇంటిలోని స్నానాల గదిలో విగతజీవులుగా పడి ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా భావిస్తున్న ఈ ఘటన హైదరాబాద్ సనత్నగర్ పరిధిలోని జెక్కాలనీలో �
సంచలనం సృష్టించిన ట్రాన్స్జెండర్ షీలా హత్య కేసు మిస్టరీ వీడింది. నలుగురు పాత నేరస్తులను అరెస్టు చేసిన సనత్నగర్ పోలీసులు సోమవారం వారిని రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డీసీపీ సురేశ్�
వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనంతో పాటు ఆరు తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకొని రిమ