పరీక్షలు పూర్తి కావడంతో తన కూతురును ఇంటికి కారులో తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు శంకర్(50), కృతిక(20) ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీందర్నగర్ కాలనీకి చెందిన �
ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరలో అపశ్రుతి చోటుచేసుకున్నది. డీసీఎం వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడటంతో రోడ్డుపై నడుస్తున్న.. అందులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరు ద్విచక్రవాహనాలు �
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తెల్లవారుజామున పటాన్చెరు నుంచి మేడ్చల్ వైపు వస్తున్న డీసీఎం వాహనం సుతారిగూడ వద్ద ఆగి ఉన
పాదయాత్రగా వెళ్తున్న సాధువులపైకి డీసీఎం వాహనం దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఎన్హెచ్-44పై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు శనివారం 6,925 కిలోల పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రాజేశ్చంద్ర వివరాల ప్రకారం.. గూడూరు టోల్గేటు వద్ద ఎస్సై ఎన్ రమేశ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు �
హైవే డీజిల్ దొంగలను కొత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్దనుంచి డీసీఎం వాహనం, రూ. 45 వేలు , 13 ఖాళీ డ్రమ్ములు, ఓ గొడ్డలిని స్వాధీనం చేసుకొని నలుగురిని రిమాండ్కు తరలించారు.
సంగారెడ్డి : ఆటోను డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శివంపేటలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పుల్కల్ పోలీసుల సమాచారం మేరక�