‘తెలంగాణ భాష, సాహిత్యానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయా. సాహిత్యంలో ప్రముఖ కవి నన్నయ అంటూ సాగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినా. కవితలు, బహిరంగ సభల ద్వారా పాల్కురికి సోమనాథుడన్నది ప్రజలకు వివరిం
‘ఓ నిజాం పిశాచమా.. కానరాడు.. నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం నిరంకుశ పాలన, భూస్వ
మానవ జీవితం ఒక యాత్రాస్మృతి అంటారు. దాశరథి తన జీవితానుభవాలకు పెట్టుకున్న పేరు అదే. ఆ ‘యాత్రాస్మృతి’లో ఆయన ఎన్నో తీపి, చేదు అనుభవాలను పంచుకున్నారు. మహామహులతో స్నేహం చేసిన దాశరథి..
అడవి రాముడు సినిమా కోసం కవి వేటూరి సుందర రామమూర్తి రచించిన మాస్ మసాల గీతంలోని ‘ఆరేసుకోబోయి పారేసుకొన్నాను -కోకెత్తు కెళ్లింది కొండ గాలి! అన్న వాక్యాలను గణ విభజన చేసి, యతి మైత్రిని చూస్తే .. అది సీస పద్య పా�
పాతికేళ్ల వయస్సుకే మహాకవిగా దాశరథి కీర్తి గడించాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వమే అతడి ఇంతవాన్ని చేసింది. నిజాం పాలకుల చేతిలో స్వేఛ్చా స్వాతంత్య్రాలు కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్న తెలంగాణా ప
తెలంగాణ మహోన్నత కవి దాశరథి కృష్ణమాచార్య ఆశయ స్ఫూర్తితో తెలంగాణలో ప్రగతి పాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్ల భాషల్లో పండితుడైన దాశరథి కృష్ణమాచార్య జయంత
‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అంటూ గర్జించిన దాశరథి కృష్ణమాచార్యుల అక్షర ఆగ్రహానికి వేదికైన నిజామాబాద్ జిల్లాలోని ఇందూర్ ఖిల్లా (పురాతన కారాగారం) ఇక నుంచి పర్యాటక కేంద్రంగా మారనున్నది.