దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయంలో దండారీ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనులు, మహిళలు సు�
మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో గోండ్గూడ, ధుర్ముగూడ గ్రామాలకు చెందిన గుస్సాడీలతో పాటు బృందం సభ్యులు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రాదేవి ఆలయానికి శుక్రవారం తరలివచ్చి�
దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలోగల పద్మల్పురి కాకో ఆలయం వేదికగా ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అడవిబిడ్డలు పెద్ద సంఖ్�
కెరమెరి: ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే దండారి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చిందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని సాకడ, మోడి, పన్గూడ గ్రామాలో పర్యటించి ఏత్మాసార్
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్ : జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి ప్రభుత్వం రూ. 10వేలు అందజేస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కుమ్రం నూరు వర్ధం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయంలో దండారీ ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర కిన్వట్ జిల్లా జవార్�
నార్నూర్ : దండారీ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడంతో ప్రజాప్రతినిధులు,ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మండలంలోని బలాన్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటా�