పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్లు సమర్పించి ఆరు నెలలైనా, ఇప్పటికీ విచారణ చేపట్టలేదని బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్రావు హైకోర్టులో వాదించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్ను కలువనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేయనుంది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చిహ్నంపై ఖైరతాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల సంగతి ఎలా ఉన్నా, ఆ పార్టీ టిక్కెట్లకు మాత్రం గ్యారెంటీ లేకుండాపోయింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఒకరిద్దరు అభ్యర్థులకు టిక్కెట్లు ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్న విషయం
సికింద్రాబాద్ లోకస్భ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ బలమైన నాయకుడేమీ కాదని, కానీ అధిష్ఠానం పొరబడి ఆయనకు టికెట్ ఇచ్చిందని సొంత పార్టీ నేత రాజుయాదవ్ ఆరోపించారు.
పార్టీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హుకుం జారీ చేసిన 24 గంటల్లోనే ఆ పార్టీ మరో సీనియర్ నేత తన నిరసనగళాన్ని వినిపించారు.
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు.