ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు.
వివిధ సర్టిఫికెట్ల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారు ఎవరైనా సరే పైసలు తీసుకొనే ఇవ్వాలంటూ కంప్యూటర్ ఆపరేటర్లకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipally) ఎంపీడీఓ హరినందన్ రావు ఆదేశించారు. తనకు లంచాలు తీస
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఆత్మకూరు (Atmakur) ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహా ఆత్మకూరు దవాఖా�
ప్రపంచ హోమియోపతి దినోత్సవం (World Homeopathy Day) సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Raja Narasimha) శుభాకాంక్షలు తెలిపారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్
సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్లో గురువారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహకు నిరసనసెగ తగిలింది. పేదలందరికీ సన్నబియ్యం అందజేసిన
ఆర్ఎంపీలు, పీఎంపీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వారికి శిక్షణ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మరిచిపోయిందని ధ్వజమెత్తారు. సోమవారం ఇ�
కొవిడ్ సమయంలో పనిచేసిన తమకు స్టాఫ్నర్స్ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరినందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారని నర్సులు వాపోయారు.