ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బీటీ, మెటల్ రోడ్లు, ఫార్మేషన్ రోడ్లపై నీరు నిలిచి మోకాళ్లలోతు గోతులు ఏర్పడటంతో వ
గ్రేటర్లో ఏ రోడ్డు చూసినా.. ఏ ప్రాంతంలో చూసినా గుంతలే..!! ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీగా ప్రయాణించేందుకు వీల్లేకుండా ఉన్నవి. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కుర�
తిరుమల : తిరుమలలో స్వామివారి ఆశీర్వాదంతోనే భక్తులకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా విరిగి పడ్డ కొండచరియలతో ధ్వంసమైన మార్గాన్ని శనివారం పరిశీలించారు